
చంద్రబాబు దొరికేశాడు.. పోలవరంలో దోపిడీ!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి వ్యవహారాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు అవినీతి కథలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయట.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరంపై క్యాబినేట్ తీర్మానం చేసి మరీ ప్రాజెక్టులోకి అవినీతికి ఆస్కారం కల్పించారు.

ఎక్కడా ఆగని పోలవరం.. రాత్రివేళలో సైతం పనులు
కమిషన్ల కక్కుర్తి తో పోలవరం ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అటకెక్కించారు.

నూతన విద్యావిధానంపై జగన్ సమీక్షా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద

ఆ వ్యాఖ్య ఏంటో చెప్పాలి: దేవేందర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు బండారం బయటపెట్టాడు.

వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎందుకు తప్పించారంటే?
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు.

ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ
సామాజిక మీడియాలో పోస్టులు పెట్టిన వారిని హింసించటం తగదంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. వడ్డెల సందీప్ కుమార్, తోతపూడి చంద్రశేఖర్ల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తగదన్నారు.

ఇద్దరు మంత్రుల పేర్లు దాదాపు ఖరారు
ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు సమాచారం.

శానిటేషన్ వర్కర్గా మారిన ఎమ్మెల్యే రోజా
కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ..Read more

వివేకా హత్య కేసులో సంచలనం రేపుతున్న కీలక ప్రశ్నలు!
అనుమానాలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ..Read mroe

సీఎం జగన్ బావకు నాన్ బెయిలబుల్ వారంట్
ఓ పార్టీకి ఓటువేయాలంటూ కరపత్రాలు పంచారని..Read more
Page 1 of 3