
చంద్రబాబు దొరికేశాడు.. పోలవరంలో దోపిడీ!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి వ్యవహారాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు అవినీతి కథలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయట.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరంపై క్యాబినేట్ తీర్మానం చేసి మరీ ప్రాజెక్టులోకి అవినీతికి ఆస్కారం కల్పించారు.

ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం.. చేరువవుతున్న లక్ష్యం
పోలవరం పూర్తయితే ఏపీలో సువర్ణ అధ్యాయం.. దశాబ్ధాల ఏపీ ప్రజల నీటి గోస తీర్చిన వారు అవుతారు. నాడు వైఎస్ఆర్ ప్రారంభించారు. నేడు ఆయన తనయుడు, సీఎం జగన్ సంకల్పించారు.

ఎక్కడా ఆగని పోలవరం.. రాత్రివేళలో సైతం పనులు
కమిషన్ల కక్కుర్తి తో పోలవరం ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అటకెక్కించారు.

DME ఉన్నతాధికారి చేతివాటం; జగన్ ఆగ్రహం
ప్రజలందరికీ వైద్యం చేసి పాటుపడాల్సిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖకే జబ్బు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా అందులో పాతుకుపోయిన కొందరు అవినీతి అధికారులు ప్రజాశ్రేయస్సు మరిచి సొంత లాభం చూసుకుంటున్నారన్న విమర్శలు క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్నాయి.

మేఘా ఘనత.. కీలక రోడ్డు నిర్మాణాల ప్రాజెక్టు సొంతం
ఏపీ అభివృద్ధిలో ప్రముఖ మౌళికసదుపాయాల సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ’ పాలుపంచుకుంటోంది.

పోలవరం ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది.. జగన్ తదుపరి ప్రాజెక్ట్ ల లక్ష్యం
సంకల్పం ఉంటే చేయలేనిది ఏదీ లేదని సీఎం జగన్ నిరూపిస్తున్నారు. కోర్టుల్లో చిక్కుల్లో వస్తున్నాయి. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా.. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిలో వెనకడుగు వేయడం లేదు.

కరోనా వైద్య సేవల్లో ఏ లోటు రాకూడదు సీఎం జగన్
కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంచామని, సాధారణ కాన్పుకు

నూతన విద్యావిధానంపై జగన్ సమీక్షా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద

ఉద్దానం కిడ్నీ సమస్యకు జగన్ సర్కార్ చెక్
ఉద్దానం కిడ్నీ బాధితులు ఎక్కడ చూసిన ఇదే చర్చ.. కానీ పరిష్కారం మాత్రం లభించలేదు. రాజకీయ నాయకులు ఇది ఎన్నికల అజెండాగా మార్చడం... తర్వాత పట్టించుకోకపోవడం సాధారణంగా మారిపోయింది.

ఎత్తిపోతల పథకానికి బాబు వెన్నుపోటు?
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అభివృద్ది, సంక్షేమంలో దూసుకువెళుతున్నఏపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఫుల్, ప్రతిపక్షం మద్దతు నిల్ లా తయారైంది పరిస్థితి.
Page 1 of 5