
పేదల కోసం ఎంఈఐఎల్ మరో ముందడుగు..
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది.

హైదరాబాద్ వరదబాధితుల కోసం మేఘా 10 కోట్ల విరాళం
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా ప్రభుత్వాలకు భారీ విరాళాలు ఇవ్వడంలో మేఘా సంస్థ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోంది.

ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. శాసనసభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2015 పథకంతో సమానంగా క్రమబద్ధీకరణ రుసుములను సవరించింది. 131వ జీఓలో ఉన్న కొత్త స్లాబ్లకు బదులు పాత స్లాబ్ల విధానం ప్రకారమే క్రమబద్ధీకరణ

దుబ్బాకలో రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్లు విడుదల
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.

ప్రజా మరుగుదొడ్లు ఈ నెల 14 కల్లా పూర్తి : కమిషనర్ పమేలా
వెయ్యి ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కమిషనర్ క్షేత్ర స్థాయిలో నగరంలోని,38 వ డివిజన్ లో రామారావు కాలని, జవహర్ కాలని ప్రాంతాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల పురోగతిని పరిశీలించి

సిద్ధిపేటలో హరీశ్ రావు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
బుధవారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల 66 వేల 500 రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట

అర్బన్ పార్కుల అభివృద్ధికి కృషి చేస్తాం: కేటీఆర్
రాష్ట్రంలో అర్బన్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 1893 అభివృద్ధి చెందిన అర్బన్ పార్కులు

టీఎస్బీపాస్ చట్టాన్ని ఆమోదించిన అసెంబ్లీ
ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేసే టీఎస్బీపాస్ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు ప్రవేశపెడుతూ దాని విశేషాలను, ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, అక్రమార్కులపై చర్యలు.. ఇలా బిల్లులో పొందుపరిచిన అన్ని విషయాల

సింగరేణి కార్మికుల పిల్లలకు అర్హతను బట్టి పోస్టింగ్ కేసీఆర్
కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలో చేరిన సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అర్హతలను బట్టి పోస్టింగ్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. అయితే, కొత్తగా పోస్టులను సృష్టించలేమని, సంస్థలో ఖాళీలు ఏర్పడే కొద్దీ

8 కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ
కీలక బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఏడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులు ఆమోదం పొందిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను మంగళవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు. ఆమోదం పొందిన బిల్లులు.. 1. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం-2018 సవ రణ
Page 1 of 72