
6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది.

టూరిజం రాష్ట్రంలో ఎలక్ర్టిక్ బస్సులు
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒలెక్ర్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకొని 50 బస్సులను సరఫరా చేసింది. ఆ రాష్ర్ట ప్రజలు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు.

ఒలెక్ట్రా నుంచి పుణెకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది.

తొలి విద్యుత్ బస్సులు డెహ్రాడూన్లో.. ఇదంతా ఒలెక్ట్రా ఘనత
డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు.

మేఘా నిర్మిస్తున్న ఆసియాలోని అత్యంత పొడవైన సొరంగం.. ప్రారంభించిన నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్క క్లిక్ తో చైనా, పాకిస్తాన్ లకు హెచ్చరికలు పంపారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు
కరోనా కరాళనృత్యం కొనసాగుతున్నది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం.. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్, బ్రెజిల్లోనే రికార్డయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి

చైనా యాప్లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం
చైనా యాప్లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. జాతీయ భద్రతకు ప్రమాదకరమని పేర్కొంటూ.. షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్తో పాటు వీచాట్ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచి రెండు యాప్ల డౌన్లోడ్లను నిలిపివేయనున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్త నిబంధనలు
శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) ఎంటర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే

బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి
బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ గోల్డ్ ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 రూపాయలు

ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా రనౌత్ మరోసారి విమర్శల వర్షం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బాలీవుడ్ మూవీ మాఫియా, డ్రగ్ రాకెట్ గురించి బయటపెట్టినందు వల్లే తనపై కక్షగట్టారని ఆరోపించారు. అన్నింటికీ మించి తన తనయుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం ఆయనకు పెద్ద
Page 1 of 75