
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్(సీపీజెట్)ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 18 (శుక్రవారం) నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం సీపీజెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

తెలంగాణలో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ పాఠాలు
రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి అన్ని పాఠశాలల్లో ఆన్లైన్లో పాఠాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి జూనియర్ కాలేజీల్లో కూడా డిజిటల్ పాఠాలు బోధించనున్నారు. టీశాట్- దూరదర్శన్ వంటి

ఈ అక్క చెల్లెలు కాబోయే కలెక్టర్లు
తండ్రి అడుగుజాడల్లో నడిచి ఆయన మార్గదర్శనంలో అక్కాచెల్లెలు సివిల్స్ లో విజయకేతనం ఎగురవేశారు.రెండు రోజుల క్రితం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఒకే ఇంటి నుంచి ఈ అక్కాచెల్లెలు ఎంపికకాగా.. రాజస్థాన్ లోని ఒక మండలం నుంచి మరో ఇద్దరు

సివిల్స్ లో ప్రతిభ చాటిన తెలుగు విద్యార్థులు
యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అల్ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో

సివిల్ లో ర్యాంక్ సాధించిన కానిస్టేబుల్ కొడుకు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కానిస్టేబుల్, యొక్క కుమారుడు డి.వినయ్ కాంత్, వయస్సు 29 సంవత్సరాలు, ఒక సంవత్సరం క్రితం రాజ్యసభ సెక్రెటరీ సెక్రటేరియట్ (AEO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019 ఫలితాలు
ప్రతిష్టాతకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78

సెప్టెంబర్ 5నుంచి స్కూళ్ల ప్రారంభం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో స్కూళ్లల్లో నాడు

కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షలు : పాపిరెడ్డి
కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ పరీక్షలకు

ఆగస్టులో ఇంటర్ పాఠాలు
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా పాఠాలు బోధించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తు న్నది. ఆగస్టు నుంచి బోధన ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేపట్టింది ది. అయితే, సిలబస్ కోతలు విధించేందుకు బోర్డు సిద్ధంగా లేదు.

ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా
కరోనా కారణంగా ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్తో సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలు వాయిదా
Page 1 of 19