
SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై

లాఠీ వదిలి నాటు వేసిన ఎస్పీ
తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి..సరదాగా వరిచేలో దిగి నాట్లు వేశారు. ఆయనో రైతుబిడ్డ, చదివింది అగ్రికల్చరల్ బీఎస్సీ, వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. అందుకే పొలం కనపడగానే కారు

పాలిమర్స్ బాధితులకు అండగావుంటా : పవన్
ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు ప్రభావంతో విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామం చాల తీవ్రంగా నష్టపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ గ్రామ ప్రజకు అండగా నిలుస్తానని

ఎల్జీ పాలిమర్స్ ఇండియా పై క్రిమినల్ కేసు
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదు
పీలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,833కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో

రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాం : సీఎం జగన్
ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కాలేజీలో

ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ అప్ డేట్స్
ఏపీలో మరో 67 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,717 కికు చేరుకుంది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా

మద్యం ప్రియులకు సీఎం జగన్ షాక్
ధరలు పెంచినప్పటికీ, షాపుల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించడం, భౌతిక దూరం పాటించకుండా, జనాలు తోసుకోవడంపై సమీక్షించిన జగన్, మద్యం ధరలను మరింతగా పెంచడం ద్వారా ప్రజలను వైన్ షాపులకు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియమకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేశ్రెడ్డి, కన్నెగంటి లలితకుమారి న్యాయమూర్తులుగా

ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు
ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో కరోనా కేసుల పాజిటివ్ రేటు 1.43శాతం ఉందని చెప్పారు
Page 7 of 29