
తిరుమలలో కరోనా కలకలం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాజా పరిస్థితులపై, తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో తీసుకుంటున్నచర్యలపై రేపు పాలకమండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో పది మందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు

మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉద్యోగిపై దాడి
మాస్క్ పెట్టుకోమన్నందుకు మహిళ ఉద్యోగిపై ఓ అధికారి దాడి చేసిన సంఘటన నెల్లూరులోని ఏపీ టూరిజం ఆఫీస్ లో చోటు చేసుకుంది. అక్కడ డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్రావు ముఖానికి మాస్క్ లేకుండా కార్యాలయానికి

వరద వచ్చినా పోలవరం పనులు ఆగవు: మేఘా
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుజాడల్లో ముందుకెళుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు.

సీఐడీ అదుపులో "పచ్చ" నేత వైరల్ న్యూస్
సోషల్ మీడియా వచ్చాక ఏ మీడియాతో పనిలేకుండా మన భావాలను మనం వ్యక్తం చేయవచ్చు. స్వేచ్ఛగా విహరించవచ్చు. కానీ ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. ఎదుటివారిని కించపరిచేలా..అభాసుపాలు చేసేలా నోరు జారితే అదే మనకు పెను

ఏపీలో టెన్త్, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు

ఈ జిల్లాలలో మళ్లీ లాక్ డౌన్ స్టార్ట్
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... రేపటి నుంచి 14రోజుల లాక్డౌన్ ప్రకటించిన ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ ప్రాంతాలలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్. మరియు అనంతపురం జిల్లాలో... అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, యాడికి, పామిడి, కదిరి,

శ్రీవారి దర్శన భక్తుల సంఖ్య పెంచిన టీటీడీ
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా మరో 3వేల మంది భక్తులకు శుక్రవారం నుంచి దర్శనం కల్పిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో 222 మందికి వైరస్
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఈ ప్రాణాంతక వైరస్ పట్ల నిర్లక్ష్యంవహిస్తే దాని తీవ్రత ఎంతగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసులను చూస్తే అర్థమవుతుంది. జిల్లాలోని పెదపూడి మండలంలో ఉన్న

బ్రేకింగ్ న్యూస్ : వైజాగ్లో అచ్చెన్నాయుడు అరెస్ట్!
ఇఎస్ఐ కుంభకోణంలో చంద్రబాబు హయాంలో నాటి కార్మిక మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనలోని అవినీతిపై విచారణకు ఆదేశించారు. అందులో కార్మిక శాఖలోని ఈఎస్ఐ స్కాం వెలుగుచూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది.

కరోనా కల్లోలంలోనూ పోలవరం పరుగులు
కరోనా కల్లోలం సమయం లోను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. వలస కార్మికులు ఇంటిబాట పట్టినా ఉన్న కార్మికులతోనే పనుల వేగం రెట్టించిన పట్టుదలతో పెంచింది. కరోనా లాక్ డౌన్ ప్రారంభమై తొలిదశ ముగిసిన తరువాత ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న బీహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిషా ,జార్ఖండ్ కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు.
Page 5 of 29