
ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ
సామాజిక మీడియాలో పోస్టులు పెట్టిన వారిని హింసించటం తగదంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. వడ్డెల సందీప్ కుమార్, తోతపూడి చంద్రశేఖర్ల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తగదన్నారు.

రిటైర్మెంట్ ఏజ్ కుదింపుపై..ప్రభుత్వం సీరియస్..!
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కుదిస్తున్నారని కొద్ది రోజులనుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రిటైర్మెంట్ వయస్సు కుదింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న

ఆంధ్రలో తగ్గనున్న ఇసుక ధరలు..!
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న ఉద్దేశ్యంలో ఉన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు

పోలీసులు కస్టడీలో తెదేపా నేత జేసీ ప్రభాకర్రెడ్డి
తెదేపా నేత జేసీ ప్రభాకర్రెడ్డిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను విచారించేందుకు... 7 గంటల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ

కరోనా టైంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
దేశంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను కరోనా తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ లేదా, ఆసుపత్రులకు తరలిస్తున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు

ఇద్దరు మంత్రుల పేర్లు దాదాపు ఖరారు
ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు సమాచారం.

విశాఖ పెంటకోట సముద్రం వద్ద పడవ బోల్తా
పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీర ప్రాంతం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో ఒకరు గల్లంతయ్యారు. ఉదయం ఆరుగంటల ప్రాంతంలో 8 మంది మత్యకారులు చేపల వేటకు బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసే సరికి కెరటాల ఉద్రితికి పడవ బోల్తా

ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా
కరోనా కారణంగా ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్తో సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలు వాయిదా

విశాఖ రాంకీ పరిశ్రమలో భారీ ప్రమాదం
విశాఖపట్నంలోని రాంకీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి అనంతరం మంటలు ఎగసిపడ్డాయి. విశాఖపట్నం నగరాన్ని ఇండస్ట్రియల్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్ని

గడ్డర్ల ఏర్పాటుతో పోలవరం పనులు పరుగులు
గత ప్రభుత్వంలా గొప్పలు చేప్పకుండ సైలెంట్గా పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తొలిసారిగా పోలవరంలో హైడ్రాలిక్ పద్ధతిలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
Page 4 of 29