
నూతన విద్యావిధానంపై జగన్ సమీక్షా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం
జాక్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకుంది. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో

తెలంగాణ,కోస్తాంధ్రలో అల్పపీడనంతో భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర సమీపానికి చేరింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన ఈ అల్పపీడనం రేపటికల్లా మరింత బలపడి రానున్న నాలుగు రోజులపాటు పశ్చిమ వాయవ్యంగా పయనించవచ్చని అంచనా. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర లో రేపు భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని

ఏపీలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా ఆర్టీసీ బస్టాండ్లు
రాష్ట్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వాటిని ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా మార్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూ.150 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఆయా బస్స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతోపాటు, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్లను నిర్మించనుంది. అంతర్జాతీయ

జల వివాదంతో బిజెపి చలి కాచుకుంటుందా?
ఈ వాదాన్ని తనకు రాజకీయంగా మలుచుకొని తెలుగు రాష్ర్టాల్లో బలం పెంచుకోవాలని చూస్తోందా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయపండితులు. కృష్ణా జలాలు తెలుగు రాష్ర్టల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వివాదం.

ఉద్దానం కిడ్నీ సమస్యకు జగన్ సర్కార్ చెక్
ఉద్దానం కిడ్నీ బాధితులు ఎక్కడ చూసిన ఇదే చర్చ.. కానీ పరిష్కారం మాత్రం లభించలేదు. రాజకీయ నాయకులు ఇది ఎన్నికల అజెండాగా మార్చడం... తర్వాత పట్టించుకోకపోవడం సాధారణంగా మారిపోయింది.

ఆ వ్యాఖ్య ఏంటో చెప్పాలి: దేవేందర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు బండారం బయటపెట్టాడు.

సముద్రంలో వేటకువెళ్లి మత్యకారుల గల్లంతు
మంగళవారం ఉదయం రామన్నపాలెం రేవు నుండి బోట్ నెంబర్ 1686లో క్రీస్తునగరానికి చెందిన వంకా సంజీవ్, పీక్కి కాశీ, వంకా వీరన్న, వంకా దుర్గారావు లు వేటకు వెళ్లారని, సముద్రం మధ్యలో బోట్ ఇంజన్ చెడిపోయిందని సమాచారం ఇచ్చారని బంధువులు

ఎత్తిపోతల పథకానికి బాబు వెన్నుపోటు?
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అభివృద్ది, సంక్షేమంలో దూసుకువెళుతున్నఏపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఫుల్, ప్రతిపక్షం మద్దతు నిల్ లా తయారైంది పరిస్థితి.

స్వర్ణ ప్యాలెస్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ కేర్ సెంటర్గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది కొవిడ్ బాధితులు
Page 2 of 29